
కొత్తిమిర - నాలుగు కట్టలు
కరివేపాకు - ౩ కట్టలు
పచ్చిమిరపకాయలు - ౪
చింతపండు పులుసు - ఒకటిన్నర స్పూను
ఉప్పు - తగినంత
నూనె - రెండు స్పూన్లు
కొత్తిమిర, కరివేపాకు రెండింటిని సన్నగా తరిగి పచ్చిమిరపకాయలు,ఉప్పు,చింతపండు పులుసు కలిపి మెత్తగా రుబ్బి ఉంచుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి పోపు దినుసులతో తాలింపు పెట్టి అందులో రుబ్బిన పచ్చడి వేసి కలిపి రెండు నిమిషాలపాటు సన్నని సెగమీద అలాగే ఉంచండి.ఆ తర్వాత వేడివేడి దోసెలతో వడ్డించండి.
0 comments:
Post a Comment